Home / ANDHRAPRADESH / జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే వారసుడు..!

జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే వారసుడు..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట తొంబై ఆరు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుంది .ఈ క్రమంలో టీడీపీ ,కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ గూటికి చేరుతున్న సంగతి తెల్సిందే.

see also:జ‌గ‌న్ పాద‌యాత్ర విశాఖ‌కు చేరుకోక‌ముందే.. వైసీపీలో చేరిన 40 మంది..!

తాజాగా రాష్ట్రంలో కర్నూలు జిల్లా నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తమ్ముడు సిద్ధార్ద రెడ్డి వైసీపీ కండువా కప్పుకోవడానికి రెడీ అయ్యారు .ఈ క్రమంలో త్వరలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో సిద్ధార్ధ రెడ్డి వైసీపీ కండువా కప్పుకోనున్నారు ..

see also:చంద్రబాబుకి దిమ్మతిరిగే సర్వే.. వైసీపీలో గెలిచి ..టీడీపీలోకి జంప్ అయిన 22 మందిలో 20 మంది ఓటమి

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat