ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ జాతీయ ఆధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడ్ని ఎమ్మెల్సీగా చేసి మంత్రిగా చేసిన సంగతి తెల్సిందే.అయితే ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్ తో చిట్ చాట్ చేసిన నారా లోకేశ్ నాయుడు పలు విషయాల గురించి స్పందించారు.
see also:వైఎస్ జగన్ అంటే ఎనలేని అభిమానం..జొన్నలగడ్డ శ్రీనివాసరావు
ఆయన సదరు ఛానెల్ తో మాట్లాడుతూ ఏపీలో టీడీపీ పార్టీ పూర్తికాలం అధికారంలో ఉంటుంది.కానీ టీడీపీ పార్టీ మధ్యంతర ఎన్నికలకు పోతుందని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో వార్తలను వైరల్ చేస్తున్నారు.
see also:వైఎస్ జగన్పై సోషల్ మీడియాలో వైరల్ న్యూస్..!
అలాంటి వార్తల్లో ఎటువంటి నిజం లేదు.అట్లాంటి వార్త్లను వైరల్ చేసేవారిపై కేసులను బనాయించి జైళ్ళో పెడ్తామని హెచ్చరించాడు. తాను రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతా అని ఆయన తన భవిష్యత్తు గురించి చెప్పుకొచ్చారు..