Home / ANDHRAPRADESH / ఏపీ ప్రజలకు బుద్ధి లేదు-వర్ల రామయ్య..!

ఏపీ ప్రజలకు బుద్ధి లేదు-వర్ల రామయ్య..!

ఏపీ అధికార టీడీపీ పార్టీ సీనియర్ నేత ,రాష్ట్ర ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య మరోసారి తన నోటి దురదను ప్రదర్శించారు. గుజరాత్ రాష్ట్రంలో ఆర్టీసీ సంస్థ పై అధ్యాయానికి వెళ్ళిన వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ ఎవర్ని అయిన హత్య చేస్తే జైలుకెళ్తారు..కఠినమైన శిక్ష పడుతుందని కూడా తెలుసు.

అయిన కానీ హత్య చేస్తారు అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.అంటితో ఆగకుండా రాష్ట్రంలో ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన దాదాపు రెండు కిలమీటర్ల పరిధిలో ప్రయివేట్ బస్సులను ఆపకూడదు.కానీ ఆపుతారు. అయిన ప్రయాణికులకు బుద్ధి లేదు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీ బస్సులలో ప్రయాణించకుండా ప్రయివేట్ బస్సులలో ప్రయాణిస్తారు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat