Home / ANDHRAPRADESH / విజయవాడలో కాల్ మనీ వేధింపులు తట్టుకోలేక..!

విజయవాడలో కాల్ మనీ వేధింపులు తట్టుకోలేక..!

ఏపీలో మరోసారి కాల్ మనీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.. రాష్ట్రంలో విజయవాడలో కాల్ మనీ వేధింపులకు గురైన వ్యక్తి ఒకరు ఆస్పత్రిలో చేరారు. సోమా గోపాల కృష్ణమూర్తి అనే వడ్డీ వ్యాపారీ దగ్గర ఇజ్రాయేల్ అనే వ్యక్తి రెండు లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నారు.

అప్పు రెండు లక్షలిచ్చి మొత్తం ఇరవై లక్షలు కట్టాలని వేధించడం మొదలెట్టాడు గోపాల కృష్ణ మూర్తి. అంతేకాకుండా బెదిరించి మరి చెక్కులు,నోట్లు రాయించుకున్నాడు.ఈ వ్యవహారం గురించి సీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని బాధితుడు తన అవేదనను వ్యక్తం చేశాడు. రాజీ చేసుకోవాలని పోలీసులే స్వయంగా చెప్పడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat