Home / SPORTS / ఒక్క అడుగు దూరంలో ఇండియా..!

ఒక్క అడుగు దూరంలో ఇండియా..!

భారత్, ఇంగ్లండ్‌ మూడో టెస్టు ఆసక్తికర ముగింపునకు తెరతీసింది. నాలుగో రోజే భారత్‌ గెలిచేందుకు దగ్గరైనా … ఆదిల్‌ రషీద్‌ పట్టుదలగకు తోడుగా జేమ్స్ ఆండర్సన్ నిలవడంతో 5వ రోజు ఆట కొనసాగక తప్పలేదు. 521 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మంగళవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ 9 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. జోస్‌ బట్లర్‌ శతకంతో చెలరేగగా… బెన్‌ స్టోక్స్‌ అతనికి అండగా నిలిచాడు. ఈ క్రమంలో జస్‌ప్రీత్‌ బుమ్రా (5/85) కెరీర్‌ తన నాలుగో టెస్టులోనే రెండో సారి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టడం విశేషం. ఈ ఇన్నింగ్స్‌లో లోకేశ్‌ రాహుల్‌ నాలుగు క్యాచ్‌లు పట్టాడు.ఇక చివరిరోజు ఆటలో ఆదిల్ రషీద్ పట్టుదలతో బారత్ బౌలర్స్ కు ఎదురు నిలవగాలడా?లేదా వెంటనే నిస్క్రమిస్తడా? అనేది వేచి చూడాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat