Home / CRIME / జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం..44 మంది మృతి

జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం..44 మంది మృతి

జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం: ….జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద ఆర్టీసి బస్సు బోల్తా పడింది. శనివారం పేట నుండి జగిత్యాల వెళ్తున్న బస్సు. బస్సులో 60 మంది ప్రయాణిస్తున్నారు. 44 మంది మృతి చెందారు మరో 16 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం జగిత్యాల, కరీంనగర్ ప్రబుత్వ ఆసుపత్రులకు తరలించారు. జగిత్యాల డిపో కి చెందిన బస్సు ఘాట్ రోడ్ దిగుతుండగా బ్రేకులు ఫెయిల్ అవ్వటం తో ఈ ప్రమాదం సంభవించినట్లు సమచారం. మంగళవారం కావటం తో భక్తులు అంజన్న దర్సనానికి వచ్చి తిరిగి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో చిన్నారులు, మహిళలు, వృద్దులు ఉన్నారు. ఘటన స్థలానికి జిల్లా ఎస్పీ మరియు కలెక్టర్ చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన పై ఆపధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. మెరుగైన వైద్యం అందిచాలని వెంటనే అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పులవురు నేతలు దగ్గరుండి సహయక చర్యలు చెపట్టారు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat