రష్మీ సుధీర్ మధ్య ఏదో జరుగుతుందని ఎప్పుడూ ఏదోక వార్త వస్తూనే ఉంటుంది.టీవీ మీడియాలో కూడా మోస్ట్ క్రేజీ కపుల్ ఎవరైనా ఉన్నారా అంటే వీరి పేర్లే అందరు చెప్తారు.వీళ్ళు కూడా ఎదో ఉంది అన్నట్లుగానే కెమిస్ట్రీ పండిస్తున్నట్టు నిజంగానే ఎఫైర్ ఉందేమో అనేలా రొమాన్స్ కూడా చేసుకుంటారు.సోషల్ మీడియాలో కూడా వీరిద్దరి కోసం ఎప్పుడూ వార్తలు వస్తూనే ఉంటాయి.రష్మీ సుధీర్ లవర్స్ అని అందరు ఒక క్లారిటీ కూడా తెచ్చుకున్నారు.కొన్ని రోజుల తరువాత వాళ్ళిద్దరూ ఈ ఎఫైర్ పై క్లారిటీ ఇవ్వడంతో ప్రేక్షకులకు కళ్ళు తెరుచుకున్నాయి.ప్రస్తుతం ఇప్పుడు అందరి కళ్ళు పోవే పోరా ఈవెంట్ పై పడ్డాయి.ఈ ప్రోగ్రాం కూడా చాలా పాపులర్ అయ్యింది.దీనికి కారణం సుధీర్ విష్ణు ప్రియ.ఈ మధ్యకాలంలో వీరిద్దరి పేర్లు ఎక్కువగా వినిపిస్తునాయి.దీనితో రష్మీని మర్చిపోయే వీరిపై పడ్డారు అంతా.