టాలీవుడ్ హీరో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆయన అన్న నాగబాబుపై నటీ శ్రీరెడ్డి మరోసారి వరుస కామెంట్లతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మెగా అభిమానుల సహనానికి పరీక్షస్తోంది. పవన్ కళ్యాణ్ ఫై ఎప్పుడు నిప్పులు చెరిగే శ్రీ రెడ్డి..తాజా ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఘోర ఓటమి చవిచూడడం తో ఇంకాస్త రెచ్చిపోయి పోస్ట్లు పెట్టింది‘పుల్కా కళ్యాణ్, స్నేక్ బాబు’ అంటూ పవన్ , నాగబాబు లపై ఓ రేంజ్ లో కామెంట్స్ పెడుతుంది. తాజాగా పెట్టిన మూడు పోస్ట్ లు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ కు గుండు కొట్టిస్తాం అంటూ సంచలన కామెంట్స్ చేసింది. ‘‘షూటింగులు పాయే.. పాలిటిక్స్ పాయే.. ఏం చేయాలో తెలియక ఇంకో పెళ్లి చేసుకుంటాడేమో’’ అంటూ పెట్టిన పోస్టు వైరల్గా మారింది. అనంతరం ‘‘పీకేకి భార్యలు నలుగురు, మొగుళ్లు ఇద్దరు. తెలంగాణకు వస్తే కేసీఆర్, ఆంధ్రాకు వస్తే జగన్’’ అని పేర్కొంది. ‘‘జగన్ పేరు ఎత్తగలరా ఇప్పుడు స్నేక్ బాబు, పుల్కా కళ్యాణ్.. మళ్లీ కొట్టేస్తాం గుండు. స్నేక్ బాబుకు ఆల్రెడీ ఎవరో కొట్టేశారు గుండు’’అని కామెంట్స్ చేసింది.
Jagan Peru yethagalara ipudu snakebabu,fulka kalyan..malli kottestham gundu.snake gadiki already yevaro pattupoyi kottesaru gundu
Posted by Sri Reddy on Friday, 24 May 2019
Pk ki pellalu =4Mogullu=2Telangana kosthe kcr Andra kosthe jagan
Posted by Sri Reddy on Friday, 24 May 2019