సన్యాస దీక్ష అనంతరం తొలిసారిగా రుషికేష్ స్వామి స్వాత్మానందేంద్ర చేరుకున్నారు. మహాస్వామి స్వరూపానందేంద్ర ఆదేశాలతో చాతుర్మాస్య దీక్షకు ముందు పవిత్ర గంగానదీ తీరంలో ఆయన పుణ్యస్నానమాచరించారు.
rameshbabu June 28, 2019 BHAKTHI, SLIDER 877 Views
సన్యాస దీక్ష అనంతరం తొలిసారిగా రుషికేష్ స్వామి స్వాత్మానందేంద్ర చేరుకున్నారు. మహాస్వామి స్వరూపానందేంద్ర ఆదేశాలతో చాతుర్మాస్య దీక్షకు ముందు పవిత్ర గంగానదీ తీరంలో ఆయన పుణ్యస్నానమాచరించారు.