ఏపీ ప్రభుత్వం నిర్వహించిన గ్రామ సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షలు నిన్నటితో అంటే సెప్టెంబర్ 8 వ తేదీ ఆదివారంతో ముగిసాయి. సెప్టెంబర్ 1 నుంచి 11 రకాల పోస్టులకు రాత పరీక్షలు నిర్వహించారు. గ్రామ సచివాయం పోస్టులు మొత్తం 1,26,728 కాగా, 21,69,529 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే రాతపరీక్షలకు మాత్రం 19,49,218 హాజరయ్యారు. సరాసరిన 89.84 శాతం హాజరయ్యారు. ఈ రాత పరీక్షల నిర్వహణకు ఏపీ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనరేట్ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. రాత పరీక్షల్లో మాస్కాపీయింగ్కు అవకాశం లేకుండా ఏపీపీఎస్సీ పరీక్షల తరహాలో నాలుగు సిరీస్లో ప్రశ్నాపత్రాలను రూపొందించారు. పరీక్ష జరిగిన రోజే ప్రశ్నపత్రాలకు ‘కీ’ని సాయంత్రానికి కల్లా వెబ్సైట్లో పెట్టి.. ఎన్ని మార్కులు వచ్చాయో అభ్యర్థులు సరిచూసుకునే అవకాశం కల్పించారు. గ్రామ సచివాలయ ఉద్యోగాల రాతపరీక్షలను విజయవంతంగా నిర్వహించిన అధికారులు త్వరలోనే రిజల్ట్స్ ప్రకటించేందుకు సమాయాత్తం అవుతున్నారు. అయితే రాతపరీక్షలకు హాజరైన అభ్యర్థుల శాతం చూస్తే..ఒక్కో పోస్టుకు భారీగా పోటీ నెలకొందని చెప్పక తప్పదు.
Tags andhrapradesh cm jagan exams grama sachivalayam jobs notifications over
Related Articles
బ్రేకింగ్ న్యూస్…తూర్పుగోదావరిలో ఘోర ప్రమాదం..!
October 15, 2019
ఫ్రెంచ్ కిస్తో ఎన్ని రోగాలు వస్తాయో తెలిస్తే.. జన్మలో మీ పార్టనర్కు ముద్దు పెట్టరు…?
September 9, 2019
క్యాన్సర్ ముప్పు తొలగాలంటే చేపలు తినాల్సిందే.. అయితే వారంలో ఎన్నిసార్లు తీసుకోవాలో తెలుసా..!
September 6, 2019
గర్భిణీ స్త్రీలు గుడికి వెళ్లకూడదా.. కొబ్బరి కాయలు కొట్టకూడదా.. శాస్త్రం ఏం చెబుతోంది..?
September 5, 2019
రోజుకో పెగ్ వైన్, వారానికో బీరు ఆరోగ్యానికి మంచిదనుకుంటున్నారా…అయితే ఈ వార్త చదవండి..!
September 5, 2019
ప్రతి 12 ఏళ్లకు ఒకసారి పిడుగుపడి ముక్కలై… తిరిగి అతుక్కునే శివలింగం ఎక్కడ ఉందో తెలుసా…ఇంతకీ ఆ రహస్యం ఏంటీ..?
September 5, 2019
ప్రతి రోజు ఈ పండ్లను తింటే..క్యాన్సర్, గుండెజబ్బు. షుగర్, పైల్స్, కిడ్నీ రోగాలు మటుమాయం…!
September 4, 2019
ఎన్నికల కౌంటింగ్కు 21 వేల మంది సిబ్బంది అవసరం: ద్వివేది
April 25, 2019
బ్రేకింగ్ న్యూస్: ఢిల్లీ కరోల్ బాగ్ లో భారీ అగ్ని ప్రమాదం
February 12, 2019