Home / SLIDER / సెప్టెంబర్ 17న ఏమి జరిగింది ..?

సెప్టెంబర్ 17న ఏమి జరిగింది ..?

తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు జాతీయ జెండా అవిష్కరణ జరుగుతున్న సంగతి తెల్సిందే. అసలు సెప్టెంబర్ 17న ఏమి జరిగింది. ఈ రోజు ఎందుకంత ప్రత్యేకత. అసలు ఎందుకు జాతీయ జెండాని ఎగురవేస్తారో తెలుసుకుందాం.. అప్పట్లో దేశంలో మొత్తం 565 సంస్థానాలు ఉండేవి. కానీ ఆగస్టు 15,1947లో దేశానికి స్వాతంత్రం వచ్చింది. అయితే అందులో మూడు సంస్థానాలైన కాశ్మీర్,జునాఘడ్,హైదరాబాద్ మాత్రం విలీనం కావడానికి ఒప్పుకోలేదు. దీంతో హైదరాబాద్ విలీనానికి అప్పటి కేంద్ర హోం మంత్రి సర్ధార్ వల్లభాయ్ పటేల్ నిజాం రాజును అడిగారు. దీంతో పటేల్ ఆపరేషన్ పోలోతో సెప్టెంబర్ 17,1948లో హైదరాబాద్ ను దేశంలో విలీనం చేశారు.అందుకే తెలంగాణ వ్యాప్తంగా జాతీయ జెండాను ఎగురువేస్తారు..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat