Home / SLIDER / నవంబర్ 5 లోపు విధుల్లో చేరే ఆర్టీసీ సిబ్బందికి శుభవార్త

నవంబర్ 5 లోపు విధుల్లో చేరే ఆర్టీసీ సిబ్బందికి శుభవార్త

తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపును అందుకొని సమ్మె ప్రారంభంలో , ఇప్పుడు 5 వ తేదీలోపు విధుల్లో చేరిన కార్మికుల వివరాలు ప్రత్యేకంగా నమోదు చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు సమాచారం .

ప్రభుత్వాన్ని గౌరవించి 5 లోపు చేరిన వారికి ప్రత్యేకంగా ప్రాధాన్యం ఇవ్వాలనే అంశం ఉన్నత స్థాయిలో చర్చకు వచ్చినట్లు సమాచారం . వారికి ఏ రకంగా మేలు చేయవచ్చో ఆలోచన చేయాలని ఆర్టీసీ అధికారులకు పైనుండి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తున్నది .

5 లోపు విధుల్లో చేరిన వారికి వీలున్నంతవరకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంటూ వారి పేర్లతో డిపో మేనేజర్లకు సంస్థ లేఖలు రాసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది . ప్రత్యేకమైన బోనస్ లాంటివి అందిస్తే ఎలా ఉంటుందనే చర్చ పై స్థాయిలో జరుగుతున్నట్లు సమాచారం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat