అరటి పండు తినడం వలన చాలా చాలా లాభాలున్నాయంటున్నారు వైద్యులు. అరటి పండ్లు తినడం వలన చాలా ఆరోగ్యంగా ఉండటమే కాకుండా రోజంతా చాలా ఉత్సాహాంగా..చురుకుగా ఉంటారని వారు చెబుతున్నారు. అయితే అరటి పండ్లు తినడం వలన లాభాలేంటో ఒక సారి తెలుసుకుందాం.
ప్రతి రోజు తినడం వలన శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.
తరచుగా తినేవాళ్లకు హృద్రోగాలు వచ్చే అవకాశాలు తక్కువ.
బలమైన శక్తివంతమైన ఎముకలు తయారవ్వడానికి పిల్లలకు ఇస్తే బాగుంటది
శరీరంలో అంతర్గతంగా ఆల్సర్స్ రాకుండా నిరోధిస్తుంది
వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల్స్ ,మినరల్స్ మెదడు పనితీరును ఉత్తేజపరుస్తాయి.