Home / ANDHRAPRADESH / ఢిల్లీ లో పవన్ కళ్యాణ్ కు ఘోర అవమానం..అపాయింట్మెంట్ నిరాకరించిన అమిత్ షా, మోడీ..!

ఢిల్లీ లో పవన్ కళ్యాణ్ కు ఘోర అవమానం..అపాయింట్మెంట్ నిరాకరించిన అమిత్ షా, మోడీ..!

తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాను డిల్లీ వెళ్తున్నానని ఓ ప్రత్యేక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్నాము చెప్పి ఢిల్లీ వెళ్లారు. ఎందుకంటే మోడీని కలిసేందుకు వెళ్తున్నాం అంటే వారి అపాయింట్మెంట్ దొరకకపోతే పడాల్సి వస్తుందని ఈ విధంగా చెప్పారట. అయితే ఢిల్లీ వెళ్లి ముందుగా మోడీ అపాయింట్మెంట్ ఎలాగో దొరకదు కాబట్టి అమిత్ షా ను కలిసేందుకు ప్లాన్ వేసుకున్న అపాయింట్మెంట్ ఇవ్వలేదట. గతంలో రెండు మూడు సందర్భాల్లో నరేంద్ర మోడీని కలిసిన నేపథ్యంలో అపాయింట్మెంట్ దొరుకుతుందేమోనని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నేతల ద్వారా పవన్ కళ్యాణ్ ప్రయత్నించారట అయితే అక్కడ కూడా నిరాశే ఎదురైంది. దాంతో ఎవరికీ చెప్పకుండా పవన్ కళ్యాణ్ తెలుగు ప్రయాణమై రానున్నారట. రాజకీయ కారణాలతో కాకుండా ప్రైవేటు కార్యక్రమానికి వెళ్తున్న అంటూ చెప్పుకొని ఢిల్లీ వెళ్లడం నిజంగా మంచి పని అయింది అంటూ జనసేన సైనికులు మాట్లాడుకుంటున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat