Home / SPORTS / ముచ్చటగా మూడు రోజులకే ముగించనున్నారా..? జయహో భారత్ !

ముచ్చటగా మూడు రోజులకే ముగించనున్నారా..? జయహో భారత్ !

భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మూడో రోజుకు చేరుకుంది. భారత్  493/6 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 150 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన బంగ్లాదేశ్ ప్రస్తుతం ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. సీనియర్ ఆటగాడు రహీమ్, మెహదీ హసన్ స్కోర్ ను ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క భారత బౌలర్స్ ఈరోజే పని ముగించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మరి చివరికి ఏమవుతుంది అనేది వేచి చూడాల్సిందే.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat