Home / HYDERBAAD / హైటెక్ సిటీ-రాయదుర్గం మధ్య మెట్రో రయ్ రయ్

హైటెక్ సిటీ-రాయదుర్గం మధ్య మెట్రో రయ్ రయ్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని హైటెక్ సిటీ-రాయదుర్గం మధ్య మెట్రో పరుగులకు ముహుర్తం ఖరారైంది. అందులో భాగంగా ఈ రెండు ప్రాంతాల మధ్య ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ప్రజలకు,ప్రయాణికులకు మెట్రో రైలు అందుబాటులోకి రానున్నది.

కొద్ది రోజుల క్రితమే ఈ రెండు ప్రాంతాల మధ్య మెట్రో రైలు ట్రయల్ రన్ కూడా పూర్తి చేసింది. ఈ ట్రయల్ రన్ కూడా విజయవంతమయింది. దీంతో మెట్రోకు మరో 40వేల మంది ప్రయాణికులు పెరిగే అవకాశముందని సంబంధిత అధికారులు తెలిపారు.

అయితే రాయదుర్గం వరకు మెట్రో అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు,నగరవాసులకు ట్రాఫిక్ సమస్యలు చాలా మేరకు తగ్గుతాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat