Home / SPORTS / ధోనికి ఎవరూ పోటీ కాదు..ఆయనకు ఎవరూ సాటిరారు..!

ధోనికి ఎవరూ పోటీ కాదు..ఆయనకు ఎవరూ సాటిరారు..!

టీమిండియా మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని ప్రపంచకప్ తరువాత విరామం తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. ఆర్మీ విషయంకై మూడు నెలలు క్రికెట్ నుండి దూరంగా గా ఉన్నాడు. ఈ మేరకు సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ తో జరిగిన టీ20 మ్యాచ్ కు దూరంగా ఉన్నాడు. మరీ అంత గ్యాప్ తీసుకోవడంతో ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తారు అనే పుకారును ఎక్కువగా తీసుకొచ్చారు. ఇక ఇదంతా పక్కనపెడితే తాజగా సెలక్షన్ కమిటీ ఛీస్ ఎంఎస్కే ప్రసాద్ ధోని విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసాడు. ప్రస్తుతం టీమ్ లో ధోని ప్లేస్ లో పంత్ ఆడుతున్నాడు. అయితే ఒకటిరెండు మ్యాచ్ లు తరువాత ధోని శిష్యుడు వచ్చేసాడు అని చాలా మంది అనుకున్నారు. కాని అతడి ఆట చూస్తే ఆ అర్హత అతడికి లేదని ధోనితో ఎప్పుడూ పోల్చుకోకని పంత్ కి సలహా ఇచ్చాడు ప్రసాద్. ధోని కి ఎవరూ సాటిరారని అన్నారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat