Home / SPORTS / వాంఖడేలో అసలైన సమరం..గెలిచి నిలిచేదెవరు..?

వాంఖడేలో అసలైన సమరం..గెలిచి నిలిచేదెవరు..?

నేడు వాంఖడే వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య ఆఖరిపోరు జరగనుంది. మూడు టీ20ల్లో భాగంగా ఈరోజు చివరి మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఇరుజట్లు ఒక్కో మ్యాచ్ గెలిచారు. ఈ మ్యాచ్ ఎవరు గెలిస్తే వారిదే సిరీస్. అయితే ఇక ఇండియా విషయానికి వస్తే మొదటినుండి బౌలింగ్, ఫీల్డింగ్ లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఓపెనర్ రోహిత్ శర్మ ఇప్పటివరకు తన పూర్తి ఆటను చూపించలేకపోయాడు. ఈరోజు జరిగే మ్యాచ్ లో భారత్ ఆసలు మొత్తం రోహిత్ మీదే పెట్టుకున్నారు.మరి ఈరోజు మ్యాచ్ గెలుస్తారో లేదో వేచి చూడాల్సిందే. అటు వెస్టిండీస్ విషయానికి వస్తే అటు బౌలింగ్, ఇటు ఫీల్డింగ్ విషయంలో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. భారత్ తుది జట్టులో మార్పులు జరిగే అవకాశం ఉంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat