ఉత్తమ వ్యవసాయ విధానం కోసం క్యాబినెట్ సబ్ కమిటీ ప్రజల ఆహార అవసరాలు. ఉత్పత్తులు ప్రాసెసింగ్, స్పీడ్ డిస్ట్రిబ్యూషన్, ఎరువులు మద్దతు ధరకు కొనుగోలు అంశంపై చర్చ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆలోచనఆ దిశగా సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించారు .
ఆహార అవసరాలు తగ్గినట్టుగా పంటల సాగు పెంచుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పండే పంటలను గుర్తించి అవసరాలకు అనుకూలంగా పంట కాలనీలుఖరీఫ్ కు సంబంధించిన రైతుబంధు డబ్బులు విడుదల 93 శాతం పూర్తయింది.
హ కా భవన్ లో వ్యవసాయ విధానం మీద జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుండ్ల కండ్ల జగదీశ్వర్రెడ్డి. తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి. కమిషనర్ రాహుల్ బొజ్జా . వివిధ శాఖల ఉన్నతాధికారులు కేశవులు, లక్ష్మీ బాయి, భాస్కరాచారి, పౌ స మీ బస్సు, తదితరులు పాల్గొన్నారు 10.,రోజుల తర్వాత తదుపరి సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు