Home / MOVIES / దర్శకుడు రాజమౌళి సంచలన నిర్ణయం

దర్శకుడు రాజమౌళి సంచలన నిర్ణయం

తెలుగు సినిమా ఇండస్ట్రీ జక్కన్న.. ప్రముఖ స్టార్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ సీనియర్ సంగీత దర్శకుడు ఎంఎం కిరవాణి చిన్న తనయుడైన అయిన శ్రీసింహా హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ మత్తు వదలరా .

ప్రముఖ దర్శకుడు రితేష్ రాణా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కిరవాణి పెద్ద కుమారుడు కాలబైరవ సంగీతమందిస్తున్నాడు. ఈ మూవీకి చెందిన థియేట్రికల్ ట్రైలర్ కు ప్రశంసలతో పాటు మంచి ఆదరణ లభించింది.

ఈ మూవీ ఈ నెల ఇరవై ఐదో తారీఖున విడుదల చేయాలని చిత్రం యూనిట్ భావిస్తుంది. ఆరోజు ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ మానేస్తా అని జక్కన్న ట్వీట్ చేశాడు.ఇది అన్నమాట అసలు సంగతి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat