Home / ANDHRAPRADESH / అమ్మఒడి’స్కీమ్ లో 75 శాతం హాజరుపై సీఎం వైఎస్‌ జగన్‌ కీలక ఆదేశాలు

అమ్మఒడి’స్కీమ్ లో 75 శాతం హాజరుపై సీఎం వైఎస్‌ జగన్‌ కీలక ఆదేశాలు

ఏపీలో ‘అమ్మఒడి’ స్కీమ్ లో లబ్దిదారులకు ఈసారికొ ఒక మినహాయింపు ఇచ్చారు. విద్యార్థికి 75 శాతం హాజరు ఉండాలన్న నిబంధనను ప్రభుత్వం సడలించింది. తొలి ఏడాది హాజరు నిబంధనలో మినహాయింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. పిల్లలను బడికి పంపేలా తల్లులను ప్రోత్సహించడానికి ఈ పథకం ప్రవేశపెడుతున్నందున తొలి ఏడాది స్ఫూర్తి నింపేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే ఏడాది నుంచి కచ్చితంగా 75 శాతం హాజరు నిబంధన పాటించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 61,344 మంది పిల్లల చిరునామాలు లభించడం లేదని, కొంత సమయం కావాలని అధికారులు కోరగా, త్వరగా వెరిఫికేషన్‌ పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. 7,231 మంది అనాథ పిల్లలకు సంబంధించిన కుటుంబాలలో 300 పైబడి యూనిట్ల కరెంట్‌ వినియోగం అయినట్లు ఉందని, ఇందులో ఉమ్మడి కుటుంబాల పిల్లలు ఉన్నారంటూ క్షేత్రస్థాయి నుంచి వినతులు వస్తున్నాయని అధికారులు సీఎంకు వివరించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat