Home / SPORTS / టీ20 ప్రపంచకప్ రేసులో ముగ్గురు కీపర్లు…ఒకటే ఛాన్స్ !

టీ20 ప్రపంచకప్ రేసులో ముగ్గురు కీపర్లు…ఒకటే ఛాన్స్ !

టీ20 ప్రపంచకప్ కు టైమ్ దగ్గర పడుతుంది. అయితే ఈసారి ఈవెంట్ ఆస్ట్రేలియాలో జరగనుంది. కాబట్టి ఆ పిచ్ లకు అనుకూలంగా ఇంకా జాగ్రత్తగా ఆటను ప్రదర్శించాలి. ఇందులో భాగంగానే భారత జట్టు విషయానికి వస్తే అంతా బాగానే ఉన్నా మొన్నటివరకు నాలుగో స్థానం విషయంలో కొంచెం ఇబ్బంది ఉన్నప్పటికీ ఇప్పుడు ఐయ్యర్ రూపంలో పదిలంగా ఉందనే చెప్పొచ్చు. ఇక కీపర్లు విషయనికి వస్తే ప్రస్తుతం ఈ ఈవెంట్ కు సంబంధించి ముగ్గురు పేర్లు బయటకు వస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా మాజీ కెప్టెన్ ధోని, పంత్, శాంసన్ ఉన్నారు. అయితే కీపర్ల విషయంలో టీమ్ హెడ్ కోచ్ రావిశాస్త్రి మాటలు చూస్తుంటే ధోని ఈ మెగా ఈవెంట్ కి అర్హుడా కాదా అనేది వచ్చే ఐపీఎల్ లో తాను ఆడే ఆటబట్టి ఉంటుందని అన్నాడు. ఇక పంత్ విషయంలో అయితే ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. అతడు ఇంకా చిన్న వయసు అని ఇంకా చాలా భవిష్యత్తు ఉందని అంటున్నాడు. ఏది ఎలా ఉన్నా చివరికి మాత్రం కేరళ ఆటగాడికే మొండిచెయ్యి చూపిస్తున్నారని అందరు భావిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat