టీమిండియా, కివీస్ జట్ల మధ్య రెండో టీ20 ఈ రోజు ఆదివారం ఈడెన్ పార్క్ మైదానంలో జరగనున్నది. ఇటీవల జరిగిన తొలి టీ20లో పరుగుల సునామీను సృష్టించిన ఇరు జట్లు ఈ మ్యాచులో కూడా అదే సునామీని కోనసాగించవచ్చు అని పిచ్ క్యూరెటర్ పేర్కొన్నారు.
అయితే ఈ మౌఇదానం బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండటం.. మైదానం చాలా చిన్నాది కావడంతో పరుగుల వరద ఖాయం అంటున్నారు విశ్లేషకులు.
మొదట ఏ జట్టు బ్యాటింగ్ చేసిన కానీ భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి జట్టుకు అప్పగించే అవకాశం ఉంది. మరోవైపు టాస్ గెలుపొందిన జట్టే లక్ష్య చేధనకే మొగ్గు చూపే అవకాశముంది.