సౌతాఫ్రికా వేదికగా ఆదివారం బంగ్లాదేశ్, భారత్ మధ్య అండర్ 19 ప్రపంచ కప్ ఫైనల్ జరిగింది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది బంగ్లా. అయితే బ్యాట్టింగ్ కు వచ్చిన భారత్ జైస్వాల్ రూపంలో స్కోర్ ముందుకు సాగుతుంది. ఎప్పుడైతే జైస్వాల్ ఔట్ అయ్యాడో అప్పటితో భారత పతనం మొదలైంది. దాంతో భారత్ 177 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అనంతరం బంగ్లా 3వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓటమీ తర్వాత మాట్లాడిన భారత కెప్టెన్ ప్రియమ్ గార్గ్ ఫైనల్ అయిన ఇంకేమ్ మ్యాచ్ అయిన సరే ఓటమి గెలుపు అనేది సహజం. దానికి మేం కట్టుబడి ఉన్నామని కాని వారు మాత్రం అలా ప్రవతించడం సరికాదని అన్నాడు. మరోపక్క కోచ్ కూడా అదే అన్నారు..క్రికెట్ అంటే గెలవడం ఒకటే కాదని వారికి ఇంకా చాలా భవిష్యత్తు ఉందని యంగ్ స్టర్స్ గా ఉన్నప్పుడే ఇలా ఉంటే అది వారికే ప్రమాదమని అన్నారు.