Home / SPORTS / టీ20 ప్రపంచకప్..ఫైనల్ లో భారత్ తో తలబడనున్న ఆస్ట్రేలియా !

టీ20 ప్రపంచకప్..ఫైనల్ లో భారత్ తో తలబడనున్న ఆస్ట్రేలియా !

మహిళ టీ20 ప్రపంచకప్ లో భాగంగా నేడు ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మొదటి సెమీస్ తో వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది. అయినప్పటికీ పాయింట్ల పట్టిలో ఇండియా మొదటి స్థానంలో ఉండడంతో నేరుగా ఫైనల్ కు చేరుకుంది. ఇక మరో సెమీస్ లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా తలపడగా ఆస్ట్రేలియా డక్ వర్త్ లూయిస్ పద్దతిలో ఘన విజయం సాధించింది. ఎంతో రసవత్తరంగా జరిగిన మ్యాచ్ లో చివరికి డిఫెండింగ్ ఛాంపియన్ విజయం సాధించింది. దాంతో మెల్బోర్న్ వేదికగా జరగనున్న ఫైనల్ మ్యాచ్ లో భారత్ తో ఆస్ట్రేలియా ఆడుతుంది. నాలుగుసార్లు విశ్వ విజేతలగా నిలిచిన ఆస్ట్రేలియా ఈసారి భారత్ పై గెలుస్తుందా లేక మొదటిసారి టీమిండియా కప్ ను ముద్దాడనుందా అనేది తెలియాలంటే వేచి ఉండక తప్పదు !

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat