Home / NATIONAL / కరోనా అప్డేట్స్..దేశంలో మొత్తం 30కేసులు నమోదు !

కరోనా అప్డేట్స్..దేశంలో మొత్తం 30కేసులు నమోదు !

గురువారం భారత్ లో మరో కేసు నమోదు అయ్యింది. దీంతో కరోనా బాధితుల సంఖ్య 30కి చేరుకుంది. ఇక ఢిల్లీలో ఇప్పటికే ఈ వైరస్ ప్రభావంతో మార్చి 31వరకు సెలవలు ప్రకటించారు. ఇక సెకండరీ విభాగం అయితే పరీక్షలు పూర్తి అయిన తరువాత ఇదే నిర్ణయం తీసుకునే అవకాసం ఉంది. ఇక దేశంలో ఎక్కడెక్కడ ఎన్ని కేసులు నమోదు అయ్యయో చూదాం..!

ఢిల్లీ ఎన్సీఆర్- 3

ఢిల్లీ-14 మంది ఇటాలియన్లు,1 ఇండియన్

ఆగ్రా-6

జైపూర్-2 కేసులు (ఇటాలియన్లు)

కేరళ- 3కేసులు (క్యూర్ అయ్యాయి)

తెలంగాణ-1

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat