గురువారం భారత్ లో మరో కేసు నమోదు అయ్యింది. దీంతో కరోనా బాధితుల సంఖ్య 30కి చేరుకుంది. ఇక ఢిల్లీలో ఇప్పటికే ఈ వైరస్ ప్రభావంతో మార్చి 31వరకు సెలవలు ప్రకటించారు. ఇక సెకండరీ విభాగం అయితే పరీక్షలు పూర్తి అయిన తరువాత ఇదే నిర్ణయం తీసుకునే అవకాసం ఉంది. ఇక దేశంలో ఎక్కడెక్కడ ఎన్ని కేసులు నమోదు అయ్యయో చూదాం..!
ఢిల్లీ ఎన్సీఆర్- 3
ఢిల్లీ-14 మంది ఇటాలియన్లు,1 ఇండియన్
ఆగ్రా-6
జైపూర్-2 కేసులు (ఇటాలియన్లు)
కేరళ- 3కేసులు (క్యూర్ అయ్యాయి)
తెలంగాణ-1