Home / INTERNATIONAL / ఇరాన్ నుంచి స్వదేశానికి క్షేమంగా చేరుకున్న 58మంది భారతీయులు !

ఇరాన్ నుంచి స్వదేశానికి క్షేమంగా చేరుకున్న 58మంది భారతీయులు !

ప్రపంచ వ్యాప్తంగా జనాలను గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ ముఖ్యంగా చైనా, ఇరాన్, ఇటలీ వంటీ దేశాలలో ఎక్కువగా ప్రభావితమై ఉంది.  ఈ నేపధ్యంలో ఇరాన్ లో ఈ వైరస్ ఎక్కువగా ఉండడంతో ఆ దేశంలో చిక్కుకుపోయిన 58మంది భారతీయులను భారతవాయుసేన మంగళవారం ఉదయం  ప్రత్యేక విమానంలో తీసుకొచ్చింది.  ఇరాన్ రాజధాని ఐన టెహరాన్ ఎయిర్ పోర్ట్ నుండి వారిని తీసుకొచ్చినట్టు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ తెలిపారు. ఈ విమానంతో పాటు నలుగులు వైద్యులను కూడా పంపినట్టు తెలుస్తుంది. అక్కడ మనవారికి వారు కూడా మంచిగా సహకారం అందించడంతో ఈ 58 మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇరాన్ లో 7161 మందికి కరోనా వైరస్ సోకగా వారిలో 237మంది చనిపోయారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat