మధ్యప్రదేశ్లో రాజకీయం రోజురోజుకి అనేక మలుపులు తిరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షోబాలు ఎదుర్కుంటుంది.మాజీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు లేఖ రాసారు. ఇదంతా జరగకముండు సింధియా మోదీ, అమిత్ షా లను కలిసారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాజకీయం తాజాగా చర్చియాంసంగా మారింది. ఆ లేఖలో 18ఏళ్ల నా రాజకియానికి అర్ధం లేకుండా పోయిందని అందుకే రాజీనామా చేతున్నానని, నేరుగా ప్రజల్లోకే వెళ్తానని అన్నారు. నా దేశానికి మరియు రాష్ట్రానికి నేను ఎన్నో చెయ్యాలని ఆ లేఖలో పెర్కున్నారు. దాంతో పాటుగా 14మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్మ కు గుడ్రి బై చెబుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఏం జరగబోతుందో వేచి చూడాలి.