బీహార్ 2020 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, యుకెకు చెందిన ఒక మహిళ (పుష్పం ప్రియా చౌదరి) తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి జెడియు అధినేత నితీష్ కుమార్ ను సవాల్ విసిరింది. రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానని పలు న్యూస్ చానల్స్ ద్వారా ప్రకటించింది. అంతేకాకుండా బీహార్ లో ఉన్న అసమర్ధ నాయకులను సవాల్ చేయడానికి ఆమె పార్టీ వెబ్ సైట్ ఉందని.. నాతో నడవడానికి యువకుల ముందుకు రావాలని కోరారు. ఇంతకు ప్రియా చౌదరి ఎవరూ? పుష్పం ప్రియా చౌదరి మాజీ జనతాదళ్-యునైటెడ్ (జెడియు) ఎమ్మెల్సీ వినోద్ చౌదరి కుమార్తె, ఆమె సమతా పార్టీ రోజుల నుండి నితీష్ కుమార్ యొక్క సన్నిహితురాలు. అయితే ఈమె గురించి వచ్చిన వార్తలు పరంగా చూసుకుంటే పుష్పంను ‘ప్రెసిడెంట్, బహువచనాలు మరియు సీఎం అభ్యర్థి అని పేర్కొన్నారు.
Even after 73 years of independence and 15 years of so-called good governance, more than 5 crore people are poor in Bihar. The first goal unequivocally is to provide them a quality life of dignity. #EveryoneGoverns #ProgressiveBihar2020 pic.twitter.com/hVrJjrhH49
— Pushpam Priya Choudhary (@pushpampc13) March 11, 2020