Home / SLIDER / మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారి నిరాడంబరతను ఆదర్శంగా తీసుకోవాలి

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారి నిరాడంబరతను ఆదర్శంగా తీసుకోవాలి

సీఎం కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మాజీ ప్రధాని పివి నరసింహరావు గారి శత జయంతి ఉత్సవాలను ఎడాది పొడవునా ఘనంగా జరుపుకోవాలి..

– ఈ ఏడాది పివి నరసింహ రావు శత జయంతి సంవత్సరంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది, రాష్ట్ర వ్యాప్తంగా పివి జయంతి ఉత్సవాలు జరుగుతాయి.

– అన్ని జిల్లా కేంద్రాలలో విగ్రహాలు కూడా పెట్టాలని కేసీఆర్ నిర్ణయించారు.

– కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి పీవీ నరసింహారావు కు భారత రత్న ఇవ్వాలి.. వారిని గౌరవించాలి..

– దక్షిణ భారత దేశం నుండి
ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని ఐదు ఏళ్ళు పరిపాలించిన వ్యక్తి పీవీ .

– గొప్ప సంస్కరణలకు నాంది పలికింది వ్యక్తి పీవీ గారు..

– రాజకీయాలకు సంబంధం లేని మన్మోహన్ సింగ్ ని ఒక ఏకనమిస్ట్ ని తీసుకువచ్చిన వ్యక్తి పీవీ..

– నిరాడంబరతకు నిదర్శనం పివి నరసింహ రావు గారు..

– మన రాజివ్ రహదారి సేవలు మనం పొందుతున్నాం అంటే.. మరియు ఉత్తర తెలంగాణలోని సిద్దిపేట కరీంనగర్ , మంచిర్యాల , పెద్దపల్లి , మంథని ప్రాంతాల్లో రాజీవ్ రహదారి సేవలు అందుతున్నాయి అంటే పివి గారి కృషి ఎంతో ఉంది…

– పీవీ గారి కష్టాన్ని , సంస్కరణలు ,పరిపాలనను, ఈరోజు ప్రభుత్వాలు పాలకులు, స్ఫూర్తిగా తీసుకోని ముందుకు సాగాలి..

– ఈ దేశం మరింత అభివృద్ధి చెందే విదంగా వారి సంస్కరణలు కొనసాగిస్థాయి..

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat