తెలంగాణలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 521 పాజిటివ్లు ఉండగా, రంగారెడ్డి జిల్లాలో 289, మేడ్చల్లో 151, వరంగల్ అర్బన్లో 102 కేసులు నమోదయ్యాయి.
కరీంనగర్లో 97, నల్లగొండలో 61, నిజామాబాద్లో 44, మహబూబ్నగర్లో 41, మహబూబాబాద్లో 39, సూర్యాపేటలో 37, సంగారెడ్డిలో 33, సిరిసిల్లలో 30, గద్వాలలో 28, భద్రాద్రి కొత్తగూడెంలో 27గా నమోదయ్యాయి.
ఖమ్మంలో 26, సిద్దిపేటలో 24, వనపర్తిలో 23, జనగామలో 22, పెద్దపెల్లిలో 21, భూపాలపల్లిలో 20, వరంగల్ రూరల్లో 18 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.