Home / SLIDER / ధోనీ బాటలో రైనా

ధోనీ బాటలో రైనా

టీమిండియా సీనియర్ ఆటగాడు సురేష్ రైనా ధోనీ బాటలో నడిచారు.. తాను కూడా క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించాడు.

మొట్టమొదటిగా 2005 జూలై 30న శ్రీలంకపై సురేష్ రైనా తొలి వన్డే ఆడారు. మరోవైపు 2010 జూలైలో లంకపై తొలి టెస్ట్ ఆడాడు..

19టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20 మ్యాచులు రైనా ఆడాడు. వన్డేల్లో 5, టెస్టుల్లో 1, T20లో 1 సెంచరీ నమోదు చేశాడు.

వన్డేల్లో 36, టెస్టుల్లో 13 వికెట్లు తీశాడు. వన్డేల్లో 5615 టెస్టుల్లో 768, టీ20లో 1605 పరుగులు చేశాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat