Home / NATIONAL / గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో తిరువనంతపురం ఎంపీ

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో తిరువనంతపురం ఎంపీ

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం లో భాగంగా మొక్కలు నాటిన తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ గారు .

గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ దేశవ్యాప్తంగా ఉద్యమంలా కొనసాగుతుంది .
చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి గారు విసిరినా గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి ఢిల్లీ లోని తన అధికార నివాసంలో మొక్కలు నాటిన తిరువంతపురం ఎంపీ శశి థరూర్ గారు .

ఈ సందర్బంగా శశి థరూర్ గారు మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషం , ఇది పర్యావరణ పరిరక్షణకు ఒక నిజమైన ఛాలెంజ్ ఎందుకంటే ఆక్సిజన్ కేంద్రాలు నెలకొల్పే పరిస్థితి మనకు వచ్చింది అంటే మనం మొక్కలు నాటడం అశ్రద్ధ వహించాం . మొక్కలు నాటడం , పెంచడం బాధ్యతగా తీసుకోవాలి .

ఇకనైనా దీన్ని ప్రతి ఒక్కరు బాధ్యయుత ఛాలెంజ్ తీసుకొని ఇండియా ని గ్రీన్ ఇండియా గా మార్చాలి . ఈ అవకాశం కల్పించిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి గారికి ధన్యవాదాలు .

ఈ ఛాలెంజ్ ని నేను కర్ణాటక రాజ్యసభ సభ్యులు జయరామ్ రమేష్ , బీజేపీ ఎంపీ జయంత్ సిన్హా ,బీజేపీ దేశ ఉపాదాక్ష్యులు & స్పోక్స్ పర్సన్ బైజయంత్ జయ్ పాండా , అమృత్సర్ ఎంపీ గుర్జిత్ సింగ్ ఔజ్ల , వెస్ట్ బెంగాల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా గార్లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా కోరారు .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat