Home / MOVIES / హీరోలపై సాయి పల్లవి సంచలన వ్యాఖ్యలు

హీరోలపై సాయి పల్లవి సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న బక్కపలచు భామ సాయి పల్లవి తనతో కలిసి నటించిన కొందరు హీరోల గురించి  ఇటీవల పలు విషయాలు పంచుకుంది.

తెలుగులో తన తొలి సినిమా ‘ఫిదా’ హీరో వరుణ్ తేజ్ తనకు వెరీ స్పెషల్ అని, అతడి నటనకు ‘ఫిదా’ అయ్యా నని చెప్పింది. ఇక ధనుష్(మారి) తన టెన్షన్ పోగొట్టేవాడంది.

తన అభిమాన నటుడు సూర్య (NGK)తో నటించడంతో కల నెరవేరిందని తెలిపింది. శర్వానంద్ (పడి పడి లేచే మనసు) పాత్రలో జీవిస్తాడని, నాని(MCA) కష్టపడి పనిచేస్తాడని చెప్పుకొచ్చింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat