Home / ANDHRAPRADESH / ఏపీలో కొత్తగా 246 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 246 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 31,546 శాంపిల్స్‌ను పరీక్షించగా 246 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది.

గుంటూరు జిల్లాలో అత్యధికంగా 58 మందికి వైరస్‌ సోకగా చిత్తూరులో 45, కృష్ణాలో 37, విశాఖపట్నంలో 23, తూర్పుగోదావరిలో 20, కర్నూలులో 15 కేసులు నమోదయ్యాయి.

దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,90,091కి పెరిగింది. ఒకరోజు వ్యవధిలో 137 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ కావడంతో మొత్తం రికవరీలు 8,83,890కి చేరుకున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 1,909యాక్టివ్‌ కేసులున్నాయి. ప్రకాశం జిల్లాలో కరోనాతో ఒకరు చనిపోవడంతో మరణాలు 7,187కి పెరిగాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat