ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో చిన్నపిల్లల్లో రోగనిరోధక శక్తి చాలా అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో వారికి సాధారణం కన్నా.. ఎక్కువ హెల్తీ ఫుడ్ అందించాలి.
అన్ని రకాల పోషకాలు ఉండే సమతులాహారం ఇవ్వాలి. వారి ఆహారంలో మిస్ చేయకూడనివి ఏంటంటే.. బాదం పప్పు, ఎగ్స్, పాలకూర, చిలగడ దుంప, సీడ్స్, బెర్రీ ఫ్రూట్స్, ఓట్స్, సిట్రస్ ఫ్రూట్స్, పప్పులు. వీటితో పిల్లలను ఆరోగ్యంగా ఉంచండి.