Home / SLIDER / మంత్రి పువ్వాడకు నెటిజన్లు ఫిదా…ఎందుకంటే..?

మంత్రి పువ్వాడకు నెటిజన్లు ఫిదా…ఎందుకంటే..?

కరోనా విపత్కర పరిస్థితుల్లో గొప్ప మానవతావాది గా నిలుస్తున్నారు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. కరోనా మరియు ఇతర బాధితులకు అండగా నిలిచి సాయం అందిస్తున్నారు ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా మంత్రి పువ్వాడ ను సహాయం కోరుతున్న బాధితులకు వెంటనే స్పందించి వారిని సంప్రదించి చికిత్స కు కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.

ఈ కరోనా ఇబ్బందికర పరిస్థితి దృష్ట్యా పేదలు,ఖమ్మం జిల్లా ప్రజలు ఇబ్బంది పడకూడదని ఇప్పటికే ఆక్సిజన్ కొరత లేకుండా తగు ఏర్పాట్లు పూర్తి చేశారు అలాగే ఇతర మందులు ఇబ్బంది లేకుండా అధికారులతో మాట్లాడి సమకూర్చారు తన సొంతంగా జిల్లాకు 250 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ప్రభుత్వ ఆస్పత్రిలో అందించారు

ట్విట్టర్ వేదికగా సహాయం అందిస్తున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
—————————————

ప్రత్యక్షంగా అన్ని విధాలా ఖమ్మం జిల్లా ప్రజలకు అండగా నిలిచిన మంత్రి పువ్వాడ తాజాగా సోషల్ మీడియా (ట్విట్టర్) వేదికగా తనకు సాయం కోరి ట్వీట్ చేసిన బాధితులకు సైతం బాసటగా నిలుస్తున్నారు దీనిని చూసిన నెటిజన్లు సలాం మంత్రి అజయ్ గారు అంటూ ప్రశంసల జల్లు కురిపించారు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat