Home / NATIONAL / దేశంలో కొత్తగా 50,040 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 50,040 కరోనా కేసులు

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా  కరోనా రోజువారీ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్త 50,040 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,02,33,183కు చేరింది.

ఇందులో 2,92,51,029 మంది కరోనా నుంచి కోలుకోగా, 5,86,403 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. మరో 3,95,751 మంది మహమ్మారి వల్ల మరణించారు. నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు 1,258 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

మరో 57,944 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జీ అయ్యారని తెలిపింది. దీంతో దేశంలో కరోనా రికవరీ రేటు 96.75 శాతానికి పెరిగిందని తెలిపింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat