ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. కొత్తగా 44,111 కేసులు నమోదవగా, 738 మంది చనిపోయారు. మరో 57,477 మంది కోలుకున్నారు.
యాక్టివ్ కేసులు 5 లక్షల దిగువకు చేరాయి.
మొత్తం కేసుల సంఖ్య: 3,05,02,362
మరణాలు: 4,01,050
కోలుకున్నవారు: 2,96,05,779
యాక్టివ్ కేసులు: 4,95,533