Home / NATIONAL / దేశంలో కొత్తగా 44,111 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 44,111 కరోనా కేసులు

ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. కొత్తగా 44,111 కేసులు నమోదవగా, 738 మంది చనిపోయారు. మరో 57,477 మంది కోలుకున్నారు.

యాక్టివ్ కేసులు 5 లక్షల దిగువకు చేరాయి.

మొత్తం కేసుల సంఖ్య: 3,05,02,362

మరణాలు: 4,01,050

కోలుకున్నవారు: 2,96,05,779

యాక్టివ్ కేసులు: 4,95,533

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat