సాధారణంగా మనం ఎంత ఎక్కువ నీరు తాగితే ఆరోగ్యానికి అంత మంచింది. అయితే వర్షాకాలంలో చాలామందికి ఎక్కువగా దాహం వేయదు. బయట వాతావరణంలో మార్పులు అందుకు కారణం.
అయితే వానాకాలంలో నీరు తాగడాన్ని నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు చెబుతున్నారు. రోజుకి దాదాపు 10గ్లాసులు నీరు తాగితే మంచిదని పేర్కొన్నారు. తద్వారా బాడీ మెటబాలిజం వేగంగా ఉంటుంది. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. మెదడు బాగా పనిచేస్తుంది. అందుకే అశ్రద్ధ చేయకండి.