హాలియా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో త్రిపురారం మండల ముఖ్య నాయకులతో విస్తృతస్థాయి సమావేశ కార్యక్రమంలో స్థానిక నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ గారు, రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ కమిటీల ఇంచార్జ్ చాడ కిషన్ రెడ్డి గారు..
త్రిపురారం మండలం,నూతనంగా ఎన్నుకున్న మండల అధ్యక్ష, కార్యదర్శుల నియామకాల గురించి, మండల కమిటీ ఎన్నికల నియామకాల గురించి మండల నాయకులతో విధివిధానాలు తెలుసుకుని మండల కమిటీల గురించి చర్చిచి మండల అధ్యక్షుల, కార్యదర్శులను ఎన్నుకోవడం జరిగింది.
త్రిపురారం మండల పార్టీ అధ్యక్షుడు
1) బహునూతుల నరేందర్
2) కార్యదర్శి పామోజు వెంకటాచారి
1)యూత్ అధ్యక్షుడు: ధనావత్ రవి నాయక్
2) కార్యదర్శి: కలగాని శ్రవణ్
1)మహిళా మండలి అధ్యక్షురాలు
మాద ధనలక్ష్మి, వెంకటేశ్వర్లు
2) ప్రధాన కార్యదర్శి గగినపల్లి వనజ
ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు ఇస్లావత్ రామచంద్ర నాయక్, pacs జిల్లా డైరెక్టర్ జయరాం నాయక్,మార్కెట్ కమిటీ చైర్మన్ కామెర్ల జానయ్య,సర్పంచ్ అనుముల శ్రీనివాస్ రెడ్డి, జిల్లా నాయకులు మర్ల చంద్రారెడ్డి, రామచంద్రయ్య, పెద్ద బోయిన శ్రీనివాస్ యాదవ్, మడుపు వెంకటేశ్వర్లు, కలకొండ వెంకటేశ్వర్లు, ధన్ సింగ్ నాయక్, మరియు త్రిపురారం మండల ముఖ్య నాయకులు పాల్గొన్నారు…