Home / NATIONAL / తమిళనాడులో కరోనా విలయతాండవం

తమిళనాడులో కరోనా విలయతాండవం

నిన్న మొన్నటివరకు వరదలతో అతలాకుతలమైన తమిళనాడు తాజాగా కరోనా విలయతాండవంతో అయోమయంలో పడింది ఆ రాష్ట్ర ప్రజల జీవితం.ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా భీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో తమిళనాడులో గడిచిన ఇరవై నాలుగంటల్లో ఏకంగా 8,981కరోనా కేసులు కొత్తగా నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.

కరోనా మహమ్మారి వైరస్ వల్ల ఏకంగా 8మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 30,817 యాక్టివ్ కేసులు ఉన్నాయి.ఇప్పటికే రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం జనవరి 6 నుంచి (రాత్రి 10 నుంచి ఉదయం 5 వరకు) నైట్ లాక్ డౌన్, ఆదివారాలు పూర్తి లాక్డౌన్ ప్రకటించిన సంగతి విధితమే.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat