దేశ వ్యాప్తంగా రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నాయి..
ఈ క్రమంలో దేశంలో రాష్ట్రాల వారీగా కరోనా కేసులు నమోదు ఇలా ఉంది..
మహారాష్ట్ర – 41,327 కేసులు
కర్ణాటక – 34,047 కేసులు
తమిళనాడు – 23,975 కేసులు
కేరళ – 18,123 కేసులు
గుజరాత్ – 10,150 కేసులు
హర్యాణా 9,000 కేసులు
ఆంధ్రప్రదేశ్ – 4,570 కేసులు
గోవా – 3,232 కేసులు
తెలంగాణ – 2,047 కేసులు