Home / SLIDER / ప్రాణాలు ఆర్పిస్తానంటున్న రేవంత్ రెడ్డి.. ఎందుకంటే..?

ప్రాణాలు ఆర్పిస్తానంటున్న రేవంత్ రెడ్డి.. ఎందుకంటే..?

తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఆ పార్టీకి చెందిన ఎంపీ అనుముల రేవంత్ రెడ్డి చివరికి ప్రాణ త్యాగాలకు సైతం సిద్ధపడతాను అని అంటున్నాడు. ఇటీవల కేంద్ర బడ్జెట్ పై మాట్లాడిన సీఎం కేసీఆర్ ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు రాజ్యాంగంలో మార్పులు చేర్పులు చేపట్టాలని వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్,బీజేపీలకు చెందిన నేతలు మండిపడుతున్నారు.

ఈ క్రమంలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్ మహానగరంలోని గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన రెండు రోజుల దీక్ష శుక్రవారం సాయంత్రం ముగిసింది.ఈ క్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ కోసం అవసరమైతే తాను ప్రాణ  త్యాగం చేస్తానని అన్నారు. రాజ్యాంగం,ప్రజాస్వామ్యం నచ్చకపోతే సీఎం కేసీఆర్ అడవులకు వెళ్లాలని రేవంత్ రెడ్డి సూచించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat