Home / SLIDER / కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు రూ.10 లక్షలు మంజూరు చేస్తా-MLA Kp

కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు రూ.10 లక్షలు మంజూరు చేస్తా-MLA Kp

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని ఎంఎన్ రెడ్డి నగర్ కు చెందిన సంక్షేమ సంఘం సభ్యులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీలో ఎమ్మెల్యే గారి సహకారంతో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరించారు.

అదే విధంగా కాలనీలో నూతనంగా కమ్యూనిటీ హాల్ కోసం నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే గారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి తన బడ్జెట్ నుండి రూ.10 లక్షలు కమిటీ హాల్ నిర్మాణం కోసం మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సంపత్ గౌడ్, జనరల్ సెక్రెటరీ రవీందర్ గౌడ్, కో-జనరల్ సెక్రెటరీ పరమేశ్వర్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, క్యాషియర్ బాపిరెడ్డి, మరియు వైస్ ప్రెసిడెంట్ విజయ్ మరియు కాలనీవాసులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat