నాకు కాళ్ళు , చేతులు లేవు.. నేను జీవచ్చవం ల మంచానికి పరిమితము అయ్యా.. అంటూ.. ఆరేళ్లుగా అవస్థ పడుతున్న మిరుదొడ్డి మండలం కాసులా బాద్ గ్రామానికి చెందిన రంగమైన శేఖర్ (28) ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన యువకుని వింత వ్యాధి తో సోకడం తో హైదరాబాద్ లో ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స కోసం చేరాడు.. కానీ ఆ వింత వ్యాధి అతని కాళ్ళు చేతులు తీసే అంత భారంగా మారింది..చివరికి కాళ్ళు..చేతులు తీసేసారు…ఆ యువకుడు ఉపాధి చేస్తూ..తన కాళ్ళు చేతుల మీద జీవితాన్ని సాగించాలి అనుకుంటే కాళ్ళు..చేతులు కోల్పోయి జీవచ్ఛవం ల మారాడు.. ఆర్థిక స్థోమత…ఆర్థిక భారం తో అరెల్లు గా మంచానికె పరిమితం అయ్యాడు..
ఏమి చికిత్స చేసుకోవాలో తెలియని సందేహం.. మరో వైపు ఆర్థిక భారం తో మానసికంగా బాధపడ్డారు శేఖర్ కుటుంబం.. ఈరోజు ఒక పత్రిక లో వచ్చిన కథనాన్ని చూసి మంత్రి హరీష్ రావు గారి మనసు కలిచి వేసింది.. నా మనసు కదిలించింది.. యుక్త వయస్సు ఉన్న యువకుడు.. అతని కాళ్ళ మీద అతను సాంపదించుకుని తన తల్లి తండ్రులకు సంతోషాన్ని నింపే వయస్సులో ఈ పరిస్థితి రావడం తన మనసును తీవ్రంగా కలిచివేసిందన్నారు… ఈరోజు ఉదయాన్నే ఆ వార్త చూసి వెంటనే వారి ఇంటికి వైద్య బృందాన్ని పంపించాడు.. మానసిక ధైర్యాన్ని ఇచ్చారు , మీకు ఆర్థిక భారం అడ్డు రాదు.. అని ఎంత ఖర్చు అయిన భరించి ప్రభుత్వం నుండి , నేను ఆరోగ్యానికి అండగా ఉంటానని హామీ ఇచ్చాడు..
త్వరలోనే ఆసుపత్రిలో చేర్పించి మెరుగైన చికిత్స తో పాటు కృత్రిమ అవయవాలు సమకూర్చాలని వైద్యులను ఆదేశించారు.. యువకుని ఆరోగ్యానికి పూర్తి బాధ్యత నాదే అని మంత్రి హరీష్ రావు భరిసానిచ్చారు.. సహాయం ఎక్కడో లేదు..దేవుడు రూపము లో ఉండే హరిశ్ రావు దగ్గరే ఉంది అనటానికి ఇదే నిదర్శనము అని… యువకుని ఆరోగ్యానికి అండగా ఉంటానని భరిసానిచ్చి మానవత్వం చాటుకున్నరు మంత్రి హరిశ్ రావు .