Home / ANDHRAPRADESH / బీటెక్‌ విద్యార్థిని హత్య కేసులో గుంటూరు కోర్టు సంచలన తీర్పు

బీటెక్‌ విద్యార్థిని హత్య కేసులో గుంటూరు కోర్టు సంచలన తీర్పు

ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీటెక్‌ విద్యార్థిని రమ్య హత్య కేసుపై న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఆధారాలు రుజువు కావడంతో నిందితుడు శశికృష్ణకు ఉరిశిక్ష విధిస్తూ గుంటూరు జిల్లా ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున పట్టపగలు అందరూ చూస్తుండగానే రమ్యను శశికృష్ణ హతమార్చాడు.

గత ఏడాది ఆగస్టు 15న ఈ ఘటన జరిగింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు చకచకా విచారణ చేపట్టి ఆధారాలను కోర్టుక సమర్పించారు. ఈనెల 26న విచారణ పూర్తిచేసిన న్యాయస్థానం.. నేడు తీర్పు వెలువరించింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat