Home / CRIME / కేవీపీ ఇంట్లో చోరీ.. విలువైన డైమండ్‌ నెక్లెస్‌ అపహరణ

కేవీపీ ఇంట్లో చోరీ.. విలువైన డైమండ్‌ నెక్లెస్‌ అపహరణ

కాంగ్రెస్‌ మాజీ ఎంపీ, ఆ పార్టీ సీనియర్‌ నేత కేవీపీ రామచంద్రరావు ఇంట్లో భారీ చోరీ జరిగింది. బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో 49 గ్రాముల డైమండ్‌ నెక్లెస్‌ను ఎవరో ఎత్తుకెళ్లారు. ఈ మేరకు కేవీపీ భార్య సునీత పోలీసుల కు ఫిర్యాదు చేశారు.

వివరాల్లోకి వెళితే.. ఈనెల 11న సునీత ఆ డెమండ్‌ నెక్లస్‌ను ధరించి ఓ ఫంక్షన్‌కు హాజరయ్యారు. అనంతరం ఇంటికొచ్చిన కాసేపటి తర్వాత నుంచి అది కనిపించకుండా పోయింది. ఇంట్లో పనిమనుషులపై అనుమానం ఉన్నట్లు సునీత పోలీసులకు చేసిన ఫిర్యాదు పేర్కొన్నారు. ఆ డైమండ్‌ విలువ రూ.46లక్షలు ఉంటుందని సమాచారం.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat