Home / SLIDER / రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ .అనంతరం కోర్టు సమీపం నందు ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపం వద్ద మంత్రి సత్యవతి రాథోడ్ గారితో కలిసి నివాళులర్పించిన ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్  ..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు మాట్లాడుతు ఉద్యమనేత కేసీఆర్ గారి నాయకత్వంలో సాధించుకున్న రాష్ట్రాన్ని సకల జనుల ప్రగతి వేదికగా మార్చి బంగారు తెలంగాణగా అవతరించిన వేళా ఈరోజు ఎన్నో ఉద్యమాల సాక్షిగా ఎందరో ఉద్యమాల ప్రతిరూపంగా అఖండ భారతన 29 వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించి బంగారు తెలంగాణ దిశగా దూసుకుపోతుంది అని అన్నారు ..

నాలున్నర కోట్ల ప్రజల సుందర స్వప్నం పలించిన రోజు స్వరాష్ట్రం సగర్వాంగా 8 ఏళ్ళు ప్రగతి ప్రస్థానాన్ని స్ఫూర్తిగా తీసుకుని అభివృద్ధి సంక్షేమంలో మన రాష్ట్రం మరెన్నో మైలురాళ్లు చేరుకోవాలని ఉద్యమ నాయకులు కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని కోరారు ..

ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ కుమారి బిందు గారు , జిల్లా కలెక్టర్ శశాంక గారు , ఆడిసినల్ కలెక్టర్ అభిలాష అభినవ్ గారు , ఎస్పీ శరత్ చంద్ర పవర్ గారు , మున్సిపల్ చైర్మన్ డా, రామ్మోహన్ రెడ్డి , గారు , వైస్ చైర్మన్ ఎండీ ఫరీద్ గారు , పట్టణ అధ్యక్ష కార్యదర్శులు గద్దె రవి గారు , గోగుల రాజు గారు , రాష్ట్ర నాయకులు మర్నేని వెంకన్న గారు , యువ నాయకులు యళ్ల మురళీధర్ రెడ్డి గారు , తెల్ల శ్రీనివాస్ గారు , నాయిని రంజిత్ గారు , లునవాత్ అశోక్ గారు , ఎంపీపీలు , జడ్పీటీసీలు , వార్డు కౌన్సిలర్లు , ఉద్యమ నాయకులు , అసికారులు , తెరాస ముఖ్యనాయకులు , మరియు తదితరులు పాల్గొన్నారు ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat