ఏపీ అసెంబ్లీలో ఖాళీగా ఉన్న రెండు విప్ పదవుల భర్తీ కోసం రాష్ట్ర అధికార పార్టీ వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పలువురి పేర్లను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీకోసం పనిచేసే ఎక్కువ మందికి అవకాశం కల్పించేలా.. విప్ ల సంఖ్యను పెంచే అంశాన్ని కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా విప్ ల కోసం అర్హులైన కొఠారు అబ్బయ్య చౌదరి, అన్నాబత్తుని శివకుమార్, గ్రంధి శ్రీనివాసరావు, కరణం ధర్మశ్రీ, గొల్ల బాబూరావు, తెల్లం బాలరాజు సహా పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Tags andhrapradeshcm andhrapradeshcmo govt whip jaganreddyu slider tdp whip ycp governament ys jaganamohanreddy ys jaganreddy ysrcp governament